వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐదేళ్లలోపెండింగ్ ప్రాజెక్టులు పూర్తి: వైయస్
న్యూఢిల్లీ:వచ్చే ఐదేళ్లలో పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. మొత్తంనలబై అయిదు వేల కోట్ల రూపాయలుఅందుకు అవసరమవుతాయనిఆయన గురువారం విలేకరలతోచెప్పారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తేఅదనంగా అరవై అయిదు లక్షల ఎకరాలభూమి సాగులోకి వస్తుందని ఆయనచెప్పారు.
Comments
Story first published: Thursday, May 20, 2004, 23:53 [IST]