వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్లలోపెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:వచ్చే ఐదేళ్లలో పెండింగ్‌ నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేస్తామని ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. మొత్తంనలబై అయిదు వేల కోట్ల రూపాయలుఅందుకు అవసరమవుతాయనిఆయన గురువారం విలేకరలతోచెప్పారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తేఅదనంగా అరవై అయిదు లక్షల ఎకరాలభూమి సాగులోకి వస్తుందని ఆయనచెప్పారు.

డాక్టర్‌రాజశేఖర్‌ రెడ్డి గురువారంఉదయం కాబోయే ప్రధాని డాక్టర్‌మన్మోహన్‌ సింగ్‌ను కలిశారు.శాశ్వత వర్షాభావ పరిస్థితులున్నప్రాంతాల్లో బయో డీజిల్‌ ప్లాంటేషన్‌,మేఘమథనం వంటికార్యక్రమాలు చేపడుతామని ఆయనచెప్పారు. రాష్ట్ర రైతాంగాన్నిఆదుకుంటామని మన్మోహన్‌ సింగ్‌ హామీఇచ్చినట్లు రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.రాష్ట్ర రైతులు కనీవినీ ఎరుగని రీతిలోఇబ్బందులు పడుతున్నారని,ఆత్మహత్యలు చేసుకుంటున్నారనితాను మన్మోహన్‌ సింగ్‌కు చెప్పానని,అందువల్ల రైతుల సమస్యలపరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధతీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X