వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్యలనివారణకు చర్యలు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రైతుల ఆత్మహత్య నివారణకు జిల్లాకలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకుంటారనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. రైతులుతమ సమస్యలను ఆర్డీవోలకువిన్నవిస్తే వారి బాధలను నివారించడానికికలెక్టర్లు తగిన చర్యలుతీసుకుంటారని ఆయన చెప్పారు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పట్లఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గురువారం ఒక్క రోజే రాష్ట్రంలోఐదుగురు రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారు.

రాజశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉదయంనగరానికి తిరిగి వచ్చారు. రైతులుఆత్మహత్యలు చేసుకునేపరిస్థితులున్న ప్రాంతాలపై ప్రత్యేకదృష్టి పెడుతామని ఆయన చెప్పారు.కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తిసహకారం అందుతుందని ఆయనచెప్పారు. రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా రైతులకు సహాయంఅందించడానికి కేంద్ర నాయకులు హామీఇచ్చారని ఆయన చెప్పారు.మంత్రివర్గం ఏర్పాటు కాకపోవడంవల్ల రాష్ట్రంలో పాలన స్తంభించిందనితెలుగుదేశం చేసిన విమర్శనుఆయన కొట్టిపారేశారు. ప్రజలకు మేలుజరుగుతుంటే తెలుగుదేశం పార్టీకిమింగుడు పడటం లేదని ఆయనవ్యాఖ్యానించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X