వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆత్మహత్యలనివారణకు చర్యలు: వైయస్
హైదరాబాద్:రైతుల ఆత్మహత్య నివారణకు జిల్లాకలెక్టర్లు అన్ని చర్యలూ తీసుకుంటారనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రైతులుతమ సమస్యలను ఆర్డీవోలకువిన్నవిస్తే వారి బాధలను నివారించడానికికలెక్టర్లు తగిన చర్యలుతీసుకుంటారని ఆయన చెప్పారు.రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పట్లఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గురువారం ఒక్క రోజే రాష్ట్రంలోఐదుగురు రైతులు ఆత్మహత్యలుచేసుకున్నారు.
Comments
Story first published: Friday, May 21, 2004, 23:53 [IST]