వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంతోషంగాఉంది: మంత్రి పదవి పొందిన డీఎస్
హైదరాబాద్:"నాకెంతో సంతోషంగా ఉంది.కాంగ్రెస్ చరిత్రలోబలహీనవర్గాలకు ఇంతగాప్రాధాన్యం లభించడం ఇదే మొదటిసారి.నేను ఎంత సంతోషంగా ఉన్నానోచెప్పలేనని మంత్రి పదవి పొందినపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్అన్నారు. నిన్నటివరకు డీఎస్రాజకీయ భవితవ్యంపై సంధిగ్ధంనెలకొని ఉంది. అయితే, ఆయనకుఅనూహ్యంగా మంత్రివర్గంలోముఖ్యమంత్రి వై.ఎస్. చోటు కల్పించివివాదాన్ని ముగించారు.
డీఎస్ మంత్రిపదవితో పాటు పీసీసీఅధ్యక్షుడిగా కొనసాగుతారా అనేదిసందేహమే. అధిష్టానం ఈ విషయమైత్వరలో ఓ నిర్ణయం తీసుకోవచ్చు.
Story first published: Saturday, May 22, 2004, 23:53 [IST]