వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతోషంగాఉంది: మంత్రి పదవి పొందిన డీఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:"నాకెంతో సంతోషంగా ఉంది.కాంగ్రెస్‌ చరిత్రలోబలహీనవర్గాలకు ఇంతగాప్రాధాన్యం లభించడం ఇదే మొదటిసారి.నేను ఎంత సంతోషంగా ఉన్నానోచెప్పలేనని మంత్రి పదవి పొందినపీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌అన్నారు. నిన్నటివరకు డీఎస్‌రాజకీయ భవితవ్యంపై సంధిగ్ధంనెలకొని ఉంది. అయితే, ఆయనకుఅనూహ్యంగా మంత్రివర్గంలోముఖ్యమంత్రి వై.ఎస్‌. చోటు కల్పించివివాదాన్ని ముగించారు.

మంత్రివర్గంపైఆయన తన అభిప్రాయం శనివారంవిలేకరులకుతెలియచేస్తూ.."సోనియాగాంధీకిఇచ్చిన మాట ప్రకారంబలహీనవర్గాలకోసంపాటుపడుతానని చెప్పాను. ముఖ్యమంత్రివై.ఎస్‌. ఇంతపెద్ద స్థాయిలోబలహీనవర్గాలకు చోటుకల్పించి నన్నుసంబ్రమాశ్చర్యంలో ముంచారు.ముఖ్యమంత్రిని అభినందిస్తున్నాని అన్నారు.

డీఎస్‌ మంత్రిపదవితో పాటు పీసీసీఅధ్యక్షుడిగా కొనసాగుతారా అనేదిసందేహమే. అధిష్టానం ఈ విషయమైత్వరలో ఓ నిర్ణయం తీసుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X