వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చాం: సీఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కేంద్ర ప్రభుత్వంలో చేరేందుకుతెలంగాణ రాష్ట్ర సమితి ఎట్టకేలకుఅంగీకరించింది. కాంగ్రెస్‌ ఢిల్లీనాయకత్వం ఈ మేరకు వారిని ఒప్పించింది.

శనివారంసాయంత్రం ఐదున్నర గంటలకుప్రమాణం చేసే కేంద్ర నూతనమంత్రిమండ లిలో తెరాసఅధినేతలకు చోటు లభించే అవకాశం ఉంది. ఐదుగురుఎంపీలున్న తెరాసకు రెండుమంత్రిపదవులు లభించనున్నాయి.తెరాసఅధినేతలు కె.చంద్రశేఖరరావు,ఆలె నరేంద్రలకు మంత్రిమండలిలో చోటులభించనుంది. పార్టీ ఎంపీలతో సమావేశంఅనంతరం కాంగ్రెస్‌ సంకీర్ణప్రభుత్వంలో చేరుతున్నట్లు కేసీఆర్‌శనివారం మధ్యాహ్నంవిలేకరులకు తెలియచేశారు.తెలంగాణరాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌స్పష్టమైన హామీ ఇచ్చిందని ఆయనతెలిపారు. అందుకే ప్రభుత్వంలోచేరాలని నిశ్చయించినట్లు ఆయన అన్నారు.మరోవైపు, ఎనిమిది నెలల్లో తెలంగాణఏర్పాటుపై శాసనపరమైన చర్యలుచేపట్టకపోతే, మంత్రి పదవులనువదులుకుంటామని ఆలె నరేంద్రప్రకటించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X