వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకపక్షంకాకుంటే బాగుండేది: యంయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మంత్రివర్గంఏర్పాటులో రాజశేఖర్‌ రెడ్డి ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ ప్రదర్శించినచతురతను ప్రదర్శించాల్సిఉండిందని ఆయన అన్నారు. మంత్రిపదువులు ఇచ్చే విషయంలో సీనియర్లు,జూనియర్లు అనే భేదభావం సరి కాదని,అయితే రాజశేఖర్‌రెడ్డి అందరినీసంప్రదించి పరిస్థితిని వివరించి వుంటేబాగుండేదని ఆయన అన్నారు.తెలంగాణఉద్యమం నడిపిన తెలంగాణకాంగ్రెస్‌ శాసనసభ్యుల్లో ఒకరికైనామంత్రి పదవి ఇచ్చి వుంటే బాగుండేదనిఆయన అభిప్రాయపడ్డారు. అందరితోమాట్లాడి ఒప్పించి వుంటే బాగుండేదనిఆయన అన్నారు. అందరినీ సంతృప్తిపరచడం ఎప్పుడూ సాధ్యం కాదని,అయితే వారందరితో మాట్లాడి చేసివుంటే పరిస్థితి భిన్నంగా ఉండేదనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X