వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందులలోముఖ్యమంత్రి వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతరంఆయన ఓపెన్‌ టాప్‌ జీపులో బహిరంగ సభస్థలం వద్దకు బయలుదేరి వచ్చారు.అక్కడ ఆయన ప్రజలను ఉద్దేశించిప్రసంగించారు. రాయలసీమ, తెలంగాణమెట్ట ప్రాంతాల్లో కృత్రిమ వర్షాలుకురిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు.చిత్రావతిపై బ్యాలెన్సింగ్‌రిజర్వాయర్‌ను రెండేళ్లలో పూర్తిచేస్తామని కూడా ఆయన చెప్పారు.పెండింగ్‌నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడానికి యేటా తొమ్మిది వేల కోట్లరూపాయలు ఖర్చు చేస్తామని, ఎత్తిపోతలపథకాలకు తొంబై శాతం సబ్సిడీఇస్తామని ఆయన చెప్పారు. గాలేరు -నగరి ప్రాజెక్టునుయుద్ధప్రాతిపదికపై పూర్తి చేస్తామనికూడా ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికలకుముందు చేసిన వాగ్దానాలను అన్నింటినీపూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X