వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాఖలుమారిస్తేనే ఆఫీసులో కాలు: డియంకె

By Staff
|
Google Oneindia TeluguNews

మంత్రిత్వశాఖ కేటాయింపులపై కాంగ్రెస్‌ తమకుఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, తమకురాతపూర్వకంగా సీనియర్‌కాంగ్రెస్‌ నేత యన్‌. జనార్దన్‌రెడ్డి ఒక లేఖ కూడా అందజేశారనిఆయన చెప్పారు. ఈ మేరకుకరుణానిధి ఆదివారం అర్థరాత్రి దాటినతర్వాత ఒక ప్రకటన విడుదలచేశారు.డియంకెకుమూడు క్యాబినెట్‌ మంత్రి పదవులు,నాలుగు సహాయ మంత్రి పదవులుదక్కాయి. టి ఆర్‌ బాలు, దయానిధిమారన్‌, ఎ. రాజాలకు కేబినెట్‌ హోదాలభించగా యస్‌.యస్‌. పలని మానికమ్‌,యస్‌. రఘుపతి, జగదీశన్‌, కె.వెంకటపతిలకు సహాయ హోదా లభించింది. టిఆర్‌ బాలుకు రోడ్డు రవాణా, జాతీయరహదారులు, ఎ. రాజాకుపర్యావరణం, అడవులు, దయానిధిమారన్‌కు కమ్యూనికేషన్‌, ఐటి శాఖలు,పలని మానికమ్‌ వాణిజ్యం, పరిశ్రమలు,రఘుపతికి హోం, వెంకటపతికిన్యాయం, జగదీశన్‌కు సాంఘికన్యాయం, సాధికారత శాఖలుకేటాయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X