వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాఖలుమారిస్తేనే ఆఫీసులో కాలు: డియంకె
మంత్రిత్వశాఖ కేటాయింపులపై కాంగ్రెస్ తమకుఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, తమకురాతపూర్వకంగా సీనియర్కాంగ్రెస్ నేత యన్. జనార్దన్రెడ్డి ఒక లేఖ కూడా అందజేశారనిఆయన చెప్పారు. ఈ మేరకుకరుణానిధి ఆదివారం అర్థరాత్రి దాటినతర్వాత ఒక ప్రకటన విడుదలచేశారు.డియంకెకుమూడు క్యాబినెట్ మంత్రి పదవులు,నాలుగు సహాయ మంత్రి పదవులుదక్కాయి. టి ఆర్ బాలు, దయానిధిమారన్, ఎ. రాజాలకు కేబినెట్ హోదాలభించగా యస్.యస్. పలని మానికమ్,యస్. రఘుపతి, జగదీశన్, కె.వెంకటపతిలకు సహాయ హోదా లభించింది. టిఆర్ బాలుకు రోడ్డు రవాణా, జాతీయరహదారులు, ఎ. రాజాకుపర్యావరణం, అడవులు, దయానిధిమారన్కు కమ్యూనికేషన్, ఐటి శాఖలు,పలని మానికమ్ వాణిజ్యం, పరిశ్రమలు,రఘుపతికి హోం, వెంకటపతికిన్యాయం, జగదీశన్కు సాంఘికన్యాయం, సాధికారత శాఖలుకేటాయించారు.
Comments
Story first published: Monday, May 24, 2004, 23:53 [IST]