వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనకులేని పదవి నాకెందుకు: రాజ్యలక్ష్మి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తన భర్త నేదురుమిల్లిజనార్ధనరెడ్డికి కేంద్రమంత్రిపదవి ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రిగాకొనసాగరాదని నేదురుమిల్లిరాజ్యలక్ష్మి పట్టుదలగా ఉన్నారు. ఆమెసోమవారం సాయంత్రం ఢిల్లీబయలుదేరారు.

తనభర్తకు కేంద్రమంత్రి పదవి వస్తుందనిఆశించామని, రాష్ట్రమంత్రి పదవిని తానుఆశించలేదని ఆమె సన్నిహితులకుచెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చి కేంద్రంలోజనార్ధనరెడ్డికి ఎగనామం పెట్టడంవెనుక కుట్ర ఉందని ఆమె భావిస్తున్నారు.సోమవారం సాయంత్రం సచివాలయంలోజరిగిన తొలి మంత్రి వర్గ సమావేశానికిరాజ్యలక్ష్మి, వినోద్‌, డి.శ్రీనివాస్‌ హాజరుకాలేదు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X