వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనసు మారిన మంత్రి వినోద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మంత్రి పదవికిరాజీనామా చేసిన జి.వెంకటస్వామి కుమారుడువినోద్‌ మనసు మార్చుకునిమంత్రిగా కొనసాగడానికి సిద్ధపడ్డారు. రేపు కార్మికమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఆయనమంగళవారం విలేకరులకు చెప్పారు.

వైఎస్‌రాజశేఖరరెడ్డి తనకు ముఖ్యమైన కార్మికశాఖకేటాయించారని, ఈ శాఖను సమర్ధంగా నిర్వహిస్తానని ఆయనతెలిపారు. అపార అనుభవం ఉన్న త న తండ్రికి మంత్రి పదవిఇవ్వకపోవడం వల్ల మనస్తాపం చెందానే కానీ వైఎస్‌నాయకత్వం మీద వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X