వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మనసు మారిన మంత్రి వినోద్
హైదరాబాద్: మంత్రి పదవికిరాజీనామా చేసిన జి.వెంకటస్వామి కుమారుడువినోద్ మనసు మార్చుకునిమంత్రిగా కొనసాగడానికి సిద్ధపడ్డారు. రేపు కార్మికమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఆయనమంగళవారం విలేకరులకు చెప్పారు.
Comments
Story first published: Tuesday, May 25, 2004, 23:53 [IST]