వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాఖపైఅసంతృప్తి లేదు: డియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:మంత్రిత్వశాఖ కేటాయింపుపై తనకు అసంతృప్తిఏమీ లేదని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) అధ్యక్షుడు, రాష్ట్రగ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డి. శ్రీనివాస్‌స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలువుంటే సామరస్యపూర్వకంగాపరిష్కరించుకుంటామని ఆయనబుధవారం విలేకరులతోఅన్నారు.

మూడురోజులుగా ఢిల్లీలో ఉన్న శ్రీనివాస్‌బుధవారంనాడు కాంగ్రెస్‌ పార్టీఅధ్యక్షురాలు సోనియా గాంధీనికలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినహామీలను అమలు పరిచేందుకు కృషిచేస్తుందని ఆయన చెప్పారు.మంత్రిత్వశాఖ కేటాయింపుపై అలక వహించినశ్రీనివాస్‌, మరో కొత్త మంత్రి, కాంగ్రెస్‌సీనియర్‌ నేత, లోక్‌సభ సభ్యుడు జి.వెంకటస్వామి కుమారుడు జి. వినోద్‌తోకలిసి ఢిల్లీ వెళ్లారు. కేంద్రంలో మంత్రిపదవి దక్కకపోవడంతోఅసంతృప్తి చెందిన వెంకటస్వామిసోనియాను కలిసిన తర్వాత రాజీకివచ్చారు. తన తండ్రికి పదవిరానందుకు కలత చెందిన వినోద్‌రాజీనామా లేఖను పట్టుకుని ఢిల్లీవెళ్లారు. ఆయన కూడా రాజీకి వచ్చిమంత్రిత్వ శాఖను చేపట్టేందుకుసిద్ధపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X