వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతులనుఅన్ని విధాలా ఆదుకుంటాం: వైయస్
హైదరాబాద్:రైతులను అన్ని విధాలా ఆదుకుంటామనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయనరైతులకు విజ్ఞప్తి చేశారు.
Comments
Story first published: Wednesday, May 26, 2004, 23:53 [IST]