వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులనుఅన్ని విధాలా ఆదుకుంటాం: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రైతులను అన్ని విధాలా ఆదుకుంటామనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి హామీ ఇచ్చారు.ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయనరైతులకు విజ్ఞప్తి చేశారు.

రైతులపట్ల నూతన ప్రభుత్వ వైఖరినివివరించేందుకు బుధవారం జరిగింది. ఈర్యాలీ ట్యాంక్‌బండ్‌ వద్ద గల బి. ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహం సమీపం నుంచిఅసెంబ్లీ వరకు సాగింది. ఈ ర్యాలీని ఉద్దేశించిఆయన ప్రసంగించారు. రైతులఆత్మహత్యలను ఆపడానికి సలహాలు,సూచనలు ఇవ్వాల్సిందిగా ఆయనమేధావులను కోరారు. రైతులఆత్మహత్యలను ఆపడానికిసంఘీభావం తెలియజేయాలని కూడాఆయన కోరారు.రైతులుఅధైర్యపడవద్దని, రైతులనుఆదుకోవడానికి నూతన ప్రభుత్వంఅన్ని చర్యలూ తీసుకుంటుందని ఆయనచెప్పారు. తమ ప్రభుత్వాన్నివిశ్వసించాలని ఆయన రైతులనుకోరారు. రైతాంగం పట్ల తమప్రభుత్వం స్పష్టమైన వైఖరితోఉన్నదని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X