వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సియంపిచారిత్రక సందర్భం: మన్మోహన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఫైల్‌నుదొంగతనం చేసిన ఇద్దరుఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.నేరస్థుడితో కుమ్మక్కయి యాబైవేల రూపాయల లంచానికి ఆశపడి వారు ఈఅఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులుతెలిపారు. అందుకు కోర్టు అటెండర్‌శేషగిరి, కోర్టు ఆఫీసర్‌ పూర్ణచంద్రశేఖర్‌ రావు ఉద్యోగాలు కూడాకోల్పోయారు.

పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం -వామనరావు అనే వ్యక్తి తానుపీపుల్స్‌వార్‌ నాయకుడినని చెప్పిఒక డాక్టర్‌ను బెదిరించి యాబై వేలరూపాయలు డిమాండ్‌ చేశాడు. ఆ డాక్టర్‌పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వామనరావుపై కేసు నడిచింది.ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, వేయిరూపాయల జరిమానా విధిస్తూ రెండువేలఒకటిలో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాతవామనరావు కోర్టులో వ్యాజ్యం నడిపిశిక్షను ఒక ఏడాదికి తగ్గించుకున్నాడు.మరోసారి అదే రీతిలో ఆరు నెలల జైలు శిక్షతగ్గించుకున్నాడు. మరో ఆరు నెలలజైలు శిక్ష తప్పించుకోవడానికిఫైల్‌ను దొంగతనం చేసేందుకుశేషగిరిని, చంద్రశేఖరరావునుపురికొల్పాడు. అందుకు వారికి యాబై వేలరూపాయలు ఇవ్వజూపాడు. దాంతో వారుఫైల్‌ను దొంగిలించారు.అయితేవామనరావే కథను మలుపుతిప్పాడు. ఫైల్‌ దొంగతనంవిషయమై వామనరావు పోలీసులకుఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో పోలీసులురంగంలోకి దిగి ఇద్దరు ఉద్యోగులనుఅదుపులోకి తీసుకున్నాడు.వామనరావు పరారీలో ఉన్నాడనిపోలీసులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X