వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సియంపిచారిత్రక సందర్భం: మన్మోహన్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్నుదొంగతనం చేసిన ఇద్దరుఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు.నేరస్థుడితో కుమ్మక్కయి యాబైవేల రూపాయల లంచానికి ఆశపడి వారు ఈఅఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులుతెలిపారు. అందుకు కోర్టు అటెండర్శేషగిరి, కోర్టు ఆఫీసర్ పూర్ణచంద్రశేఖర్ రావు ఉద్యోగాలు కూడాకోల్పోయారు.
Comments
Story first published: Thursday, May 27, 2004, 23:53 [IST]