వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రణాళికనుఅక్షరాలా అమలు చేస్తాం: సోనియా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:కనీస ఉమ్మడి ప్రణాళిక (సియంపి)నితుచ తప్పకుండా అమలు చేస్తామనిఐక్య ప్రగతిశీల కూటమి చైర్‌పర్సన్‌సోనియా గాంధీ ప్రకటించారు. కనీసఉమ్మడి ప్రణాళికను ఆమె గురువారంవిడుదల చేశారు.

కనీసఉమ్మడి ప్రణాళికను ఎన్నికలకుముందు తమతో జత కట్టినమిత్రులతో, సంకీర్ణ ప్రభుత్వానికిమద్దతిస్తున్న పార్టీలతో చర్చించిరూపొందించామని ఆమె చెప్పారు.ప్రజాతీర్పును ఈ ప్రణాళికప్రతిబింబిస్తుందని, సమర్థ, లౌకికప్రభుత్వ ఏర్పాటుకు ప్రజలు తీర్పు ఇచ్చారని,అన్ని వర్గాల సంక్షేమం కోసం,ప్రత్యేకంగా మహిళలు, యువత,బలహీన, పేద వర్గాల సంక్షేమంకోసం ప్రభుత్వం కృషి చేస్తుందనిఆమె వివరించారు.ప్రధానిమన్మోహన్‌ సింగ్‌, సంకీర్ణప్రభుత్వ భాగస్వామ్య పక్షాలనాయకులు ఈ సమావేశంలోపాల్గొన్నారు. ఐక్య ప్రగతిశీల కూటమిసమావేశం నెలకు ఒకసారిజరుగుతుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X