వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంఅంతర్మథనం: ఇవియంలపై నెపం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:గత తెలుగుదేశం ప్రభుత్వంపైతమకు ఏ విధమైన కక్ష లేదనిరాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్యస్పష్టం చేశారు. గత ప్రభుత్వపనులను సమీక్షిస్తామంటేతెలుగుదేశం పార్టీ ఉలికి పడుతోందనిఆయన గురువారం విలేకరులసమావేశంలో అన్నారు.

తాముఅడుగు ముందుకు వేయడానికి గతతొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలోఏం జరిగిందినేది తెలుసుకోవడానికి సమీక్షజరపాలని మంత్రివర్గంనిర్ణయించిందని, ఇంత మాత్రానికేతెలుగుదేశం ఉలిక్కి పడడంవిచిత్రంగా ఉన్నదని ఆయన అన్నారు. తిరిగిఅధికారంలోకి వస్తామనితెలుగుదేశం నాయకులు పగటికలలు కంటున్నారని ఆయన అన్నారు.తమప్రభుత్వ కార్యక్రమాలను రద్దుచేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారని మాజీముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారాచంద్రబాబునాయుడు అనడాన్నిప్రస్తావిస్తూ ప్రజలు తెలుగుదేశంప్రభుత్వంపై ఆగ్రహించి మార్పుకోరారని, ఆ ప్రభుత్వకార్యక్రమాలను రద్దు చేస్తే ప్రజలుతిరుగుబాటు చేసేట్లయితేతెలుగుదేశం పార్టీని ఎందుకుఓడిస్తారని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X