వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలితమివ్వని ఫీల్‌ గుడ్‌: అద్వానీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా షైనింగ్‌ ఫీల్‌గుడ్‌ నినాదాలు గత ఎన్నికల్లో ఎన్డీయేకు నష్టం కలిగించాయని బిజెపినాయకుడు ఎల్‌ కె అద్వానీ అంగీకరించారు. బిజెపి పరాజయం గురించిఆయన తొలిసారిగా శుక్రవారం ఇక్కడ విలేకరులతోమాట్లాడారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి, కూటమికి స్పష్టమైనఅధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు.ప్రజలు ఇటువంటి తీర్పు ఇస్తారని తాము అనుకోలేదని, ఇటువంటితీర్పును ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కూటమి కూడా ఊహించిఉండదని ఆయన తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్న బిజెపినిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X