వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏడుగురునక్సల్స్ అరెస్టు: రైఫిల్ స్వాధీనం
అనంతపురం:నక్సల్స్కు సహకరిస్తున్నఏడుగురిని అనంతపురం జిల్లా పోలీసులుశుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచితుపాకిని, రెండు లక్షల రూపాయలనగదును పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. కూంబింగ్ పూర్తిగాఆపేశామని, సమాచారం, తనిఖీలఆధారంగా అరెస్టులు చేస్తున్నామని జిల్లాపోలీసు సూపరింటిండెంట్ అనిల్కుమర్విలేకరులతో చెప్పారు.
Comments
Story first published: Friday, May 28, 2004, 23:53 [IST]