వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడుగురునక్సల్స్‌ అరెస్టు: రైఫిల్‌ స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

అనంతపురం:నక్సల్స్‌కు సహకరిస్తున్నఏడుగురిని అనంతపురం జిల్లా పోలీసులుశుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచితుపాకిని, రెండు లక్షల రూపాయలనగదును పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. కూంబింగ్‌ పూర్తిగాఆపేశామని, సమాచారం, తనిఖీలఆధారంగా అరెస్టులు చేస్తున్నామని జిల్లాపోలీసు సూపరింటిండెంట్‌ అనిల్‌కుమర్‌విలేకరులతో చెప్పారు.

అనిల్‌కుమార్‌ చెప్పిన వివరాల ప్రకారం- తెలుగుదేశం మాజీ పార్లమెంటుసభ్యుడు కాల్వ శ్రీనివాసులునుమందుపాతర పేల్చి హత్యచేయడానికి నక్సల్స్‌ చేసినప్రయత్నానికి సహకరించిన పరిటాలప్రకాష్‌, పామిడి ఎమ్మార్వో కార్యాలయందగ్ధం కేసులో నిందితుడు నల్లబోతులరామాంజనేయులు అరెస్టయినవారిలోఉన్నారు. తిమ్మారెడ్డి అనే వ్యక్తినిఅరెస్టు చేసి అతని నుంచి రైఫిల్‌నుస్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్‌రైఫిల్‌ను తిమ్మారెడ్డి వద్దఉంచారు. టెలిఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ దగ్ధంకేసులో నిందితుడు పరమేశ్వరెడ్డికూడా అరెస్టయ్యాడు. ఇతను వ్యాపారులనుంచి, కాంట్రాక్టర్ల నుంచి డబ్బులువసూలు చేసి నక్సల్స్‌కు అందిస్తూవస్తున్నాడు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X