వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణచేర్పునకు మేం వ్యతిరేకం:సిపియం
హైదరాబాద్:రాష్ట్రంలో భూ సమస్య పరిష్కారానికిఉన్నత స్థాయి కమిటీని వేయాలనిసిపియం నాయకులు ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డినికోరారు. భూ సమస్య పరిష్కారానికియుద్ధప్రాతిదికపై చర్యలు తీసుకొని,ఏడాదిలోగా సమస్యను పరిష్కరించాలనివారు విజ్ఞప్తి చేశారు. సిపియం రాష్ట్రకార్యదర్శి బి.వి. రాఘవులునేతృత్వంలోని ప్రతినిధి బృందంముఖ్యమంత్రికి విజ్ఞప్తిపత్రంసమర్పించింది.
Comments
Story first published: Friday, May 28, 2004, 23:53 [IST]