వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్తోచర్చలకు కమిటీ: జానారెడ్డి
హైదరాబాద్:నక్సలైట్లతో చర్చలకు ఉన్నతస్థాయి కమిటీ వేస్తామని హోం మంత్రికుందూరు జానా రెడ్డి చెప్పారు. ఈ కమిటీఏర్పాటుకు ముందు నిపుణుల సలహాలుతీసుకుంటామని ఆయన చెప్పారు. పౌరహక్కుల నేత, ప్రముఖ న్యాయవాది కె.జి.కన్నాభిరాన్ శుక్రవారంనాడుజానారెడ్డితో చర్చలు జరిపారు.చర్చల ఎజెండా ఖరారకు కమిటీవేస్తామని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, May 28, 2004, 23:53 [IST]