వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దివంగత నందమూరితారకరామారావు ఎనభై ఒకటో జయంతి సందర్భంగాఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఘనంగా నివాళి ఘటించారు.ఎన్టీఆర్‌ కుమారులు నందమూరి జయకృష్ణ, సాయికృష్ణ,హరికృష్ణ , మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ,జయశంకర కృష్ణ ఎన్టీఆర్‌ గార్డెన్స్‌లో ఆయన సమాధి వద్దఆయనను స్మరించుకున్నారు.

కాంగ్రెస్‌ ఎంపీగా ఎన్నికైనఎన్టీఆర్‌ కుమార్తె దగ్గుబాటి పురంద్రీశ్వరి, ఎమ్మెల్యే దగ్గుబాటివెంకటేశ్వరరావు కూడా ఎన్టీఆర్‌కు శ్రద్ధాంజలి ఘటించారు. పేదల నాయకుడిగా ఆయన వారి గుండెల్లో చిరస్ధాయిగానిలిచిపోయారు. ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం అనిహరికృష్ణ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X