వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్టీఆర్కు ఘనంగా నివాళి
హైదరాబాద్: దివంగత నందమూరితారకరామారావు ఎనభై ఒకటో జయంతి సందర్భంగాఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఘనంగా నివాళి ఘటించారు.ఎన్టీఆర్ కుమారులు నందమూరి జయకృష్ణ, సాయికృష్ణ,హరికృష్ణ , మోహన కృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ,జయశంకర కృష్ణ ఎన్టీఆర్ గార్డెన్స్లో ఆయన సమాధి వద్దఆయనను స్మరించుకున్నారు.
Comments
Story first published: Friday, May 28, 2004, 23:53 [IST]