వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియాసూచన మేరకే పరిశీలన: నరేంద్ర

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీసూచన మేరకే రాష్ట్ర ప్రభుత్వంలోచేరే విషయాన్ని పరిశీలిస్తున్నామనితెలంగాణ రాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)నేత, కేంద్ర మంత్రి ఎ. నరేంద్రఅన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో చేరాలనేఅత్యుత్సాహం తమకు లేదని ఆయనశనివారం విలేకరులతో చెప్పారు.

పార్లమెంటుసమావేశాల తర్వాత రాష్ట్రప్రభుత్వంలో తాము చేరే విషయాన్నిపరిశీలిస్తామని ఆయన చెప్పారు. అదివచ్చే నెల పదవ తేదీతర్వాతేనని ఆయన అన్నారు. రాష్ట్రప్రభుత్వంలో చేరాలని తమపైకాంగ్రెస్‌ నుంచి ఒత్తిడిపెరుగుతోందని ఆయన అన్నారు.ఏడాదిలోగా తెలంగాణ రాష్ట్రంఏర్పడుతుందని ఆయన ధీమావ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X