వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అరుంధతీరాయ్కుసిడ్నీ శాంతి బహుమతి
సిడ్నీ:ప్రముఖ నవలా రచయిత్రి, మానవహక్కుల కార్యకర్త అరుంధతీరాయ్కు రెండు వేల నాలుగుకు గానుసిడ్నీ శాంతి బహుమతి లభించింది. అహింసనుప్రోత్సహించే సామాజిక ప్రచారంచేపట్టినందుకు గాను ఆమె ఈబహుమతి లభించింది.అరుంధతీయరాయ్ విశిష్టమైన ప్రపంచపౌరురాలని, సమాచారాన్ని అర్థమయ్యేరీతిల చేరవేయడంలో ఆమె ప్రతిభఎనలేనిదని, ఆమె రచనలు స్పష్టంగావుంటాయని, అరుంధతీరాయ్వంటివారి మాటలు వినాల్సినఅవసరం ఉన్నదని సిడ్నీ పీస్ఫౌండేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్స్టువార్ట్ రీస్ అన్నారు.
Comments
Story first published: Saturday, May 29, 2004, 23:53 [IST]