వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరుంధతీరాయ్‌కుసిడ్నీ శాంతి బహుమతి

By Staff
|
Google Oneindia TeluguNews

సిడ్నీ:ప్రముఖ నవలా రచయిత్రి, మానవహక్కుల కార్యకర్త అరుంధతీరాయ్‌కు రెండు వేల నాలుగుకు గానుసిడ్నీ శాంతి బహుమతి లభించింది. అహింసనుప్రోత్సహించే సామాజిక ప్రచారంచేపట్టినందుకు గాను ఆమె ఈబహుమతి లభించింది.అరుంధతీయరాయ్‌ విశిష్టమైన ప్రపంచపౌరురాలని, సమాచారాన్ని అర్థమయ్యేరీతిల చేరవేయడంలో ఆమె ప్రతిభఎనలేనిదని, ఆమె రచనలు స్పష్టంగావుంటాయని, అరుంధతీరాయ్‌వంటివారి మాటలు వినాల్సినఅవసరం ఉన్నదని సిడ్నీ పీస్‌ఫౌండేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌స్టువార్ట్‌ రీస్‌ అన్నారు.

మానవహక్కుల ప్రచారానికి, అహింస కోసం పనిచేయడానికి అరుంధతీ రాయ్‌ సాహసంచేశారని జ్యూరీ సైటేషన్‌లో పేర్కొన్నారు.నిరుపేదలకు, మతఘర్షణలబాధితులకు, నర్మదా డ్యామ్‌నిర్వాసితులకు న్యాయం జరగాలని ఆమెడిమాండ్‌ చేయడమే కాకుండాఅణ్వాయుధాలను వ్యతిరేకించారనిచెప్పారు.అరుంధతీరాయ్‌కుపందొమ్మిది వందల తొంబై యేడులో దిగాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌ రచనకుగాను బుకర్‌ బహుమతి లభించింది. ఆమెనవంబర్‌ మూడవ తేదీన సిడ్నీలోసిడ్నీ శాంతి బహుమతి ప్రసంగంచేస్తారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X