వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయతోపొత్తు అప్పుడే ముగిసింది: వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడులో అన్నాడియంకెతోతమ స్నేహం కొనసాగదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.లోక్‌సభ ఎన్నికల కోసం మాత్రమేఅన్నాడియంకెతో పొత్తుపెట్టుకున్నామని ఆయన అన్నారు. బిజెపిరాష్ట్ర పదాధికారుల సమావేశంలోపాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారంవిలేకరులతో మాట్లాడారు.

అన్నాడియంకెతోఎన్నికలకు ముందు పొత్తుపెట్టుకున్నామని, అది లోక్‌సభ ఎన్నికలవరకు మాత్రమే పరిమితమనిఆయన అన్నారు. తిరిగి ఎన్నికలువచ్చినప్పుడు మళ్లీ పొత్తుల గురించిఆలోచిస్తామని ఆయన చెప్పారు.లోక్‌సభఎన్నికల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియా గాంధీ ప్రభంజనం వీచిందనేది నిజంకాదని, ప్రభంజనమే వీచి వుంటే కొన్నిరాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు అత్యల్పంగా సీట్లువచ్చి వుండేవి కావని ఆయన అన్నారు.సీతారాం కేసరి అధ్యక్షుడిగాఉన్నప్పుడే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లువచ్చాయని ఆయన అన్నారు.ఐక్యప్రగతిశీల కూటమి ప్రభుత్వంఅనారోగ్యకరమైన నిర్ణయాలు అప్పుడేప్రారంభమయ్యాయని ఆయన అన్నారు.పొటా రద్దు వంటి నిర్ణయాలు,నేరచరిత్ర గలవారినిమంత్రివర్గంలో చేర్చుకోవడంవంటివి ఈ అనారోగ్యకర చర్యలనిఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లోప్రాంతీయ సమస్యలే ప్రధాన పాత్రవహించాయని ఆయనఅభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X