వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జయతోపొత్తు అప్పుడే ముగిసింది: వెంకయ్య
చెన్నై:తమిళనాడులో అన్నాడియంకెతోతమ స్నేహం కొనసాగదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు.లోక్సభ ఎన్నికల కోసం మాత్రమేఅన్నాడియంకెతో పొత్తుపెట్టుకున్నామని ఆయన అన్నారు. బిజెపిరాష్ట్ర పదాధికారుల సమావేశంలోపాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారంవిలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Sunday, May 30, 2004, 23:53 [IST]