వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చలుమొదలయ్యాకే షరతులపై ఆలోచన:జానా

By Staff
|
Google Oneindia TeluguNews

నల్లగొండ:నక్సల్స్‌ సమస్య పరిష్కారానికిప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని హోం మంత్రి కె. జానారెడ్డిఅన్నారు. అందుకు ప్రభుత్వం చర్చలకుపూనుకుంటుందని ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు.

చర్చలద్వారా మాత్రమే నక్సల్స్‌ సమస్యపరిష్కారమవుతుందని తాముగట్టిగా నమ్ముతున్నట్లు ఆయనతెలిపారు. ఇందుకు రిటైర్డ్‌అధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు.చర్చలు ప్రారంభమైనతర్వాతనే నక్సల్స్‌ విధించినషరతుల గురించి ఆలోచిస్తామని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X