వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కృష్ణాపుష్కరాలపై యంయస్ అదేశాలు
హైదరాబాద్:ఏ విధమైన లోపాలు జరగకుండా కృష్ణాపుష్కరాలను నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావుఅధికారులను ఆదేశించారు. గోదావరిపుష్కరాల్లో సంభవించిన లోపాలు కృష్ణాపుష్కరాల్లో పునరావృతంకాకూడదని ఆయన సూచించారు.
Comments
Story first published: Sunday, May 30, 2004, 23:53 [IST]