వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణాపుష్కరాలపై యంయస్‌ అదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఏ విధమైన లోపాలు జరగకుండా కృష్ణాపుష్కరాలను నిర్వహించాలని దేవాదాయశాఖ మంత్రి ఎం. సత్యనారాయణరావుఅధికారులను ఆదేశించారు. గోదావరిపుష్కరాల్లో సంభవించిన లోపాలు కృష్ణాపుష్కరాల్లో పునరావృతంకాకూడదని ఆయన సూచించారు.

కృష్ణాపుష్కరాల నిర్వహణపై ఆయన ఆదివారంఅధికారులతో సమీక్షించారు. కృష్ణాపుష్కరాల పనుల్లో పారదర్శకతఉండాలని ఆయన చెప్పారు. పనులనునామినేషన్‌ పద్ధతిపై కాకుండాటెండర్లు ఆహ్వానించి అప్పగించాలని కూడాఆయన సూచించారు. భక్తులకు ఏ లోటులేకుండా సౌకర్యాలు కల్పించాలని ఆయనసూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X