వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధైర్యపడవద్దు:రైతులకు వైయస్‌ విజ్ఞప్తి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:అధైర్యపడి ఆత్మహత్యలకుపాల్పడవద్దని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిరైతులకు పిలుపునిచ్చారు. అధికారకార్యక్రమాలపై ఢిల్లీ వచ్చిన ఆయనఆదివారం విలేకరులతో మాట్లాడారు.

రైతులసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటుందని, తమదిరైతుల ప్రభుత్వమని, సమస్యలనుపరిష్కరిస్తుందనే నమ్మకంప్రభుత్వంపై ఉంచాలని ఆయన రాష్ట్రరైతులను ఉద్దేశించి అన్నారు.ప్రభుత్వం పన్నెండు వందల కోట్లవిద్యుత్‌ బకాయిలను రద్దుచేసిందని, యేటా నాలుగు వందల యాబైరూపాయల మేరకు ఉచిత విద్యుత్‌నుఅందిస్తోందని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X