వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అధైర్యపడవద్దు:రైతులకు వైయస్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ:అధైర్యపడి ఆత్మహత్యలకుపాల్పడవద్దని ముఖ్యమంత్రి డాక్టర్వై.యస్. రాజశేఖర్ రెడ్డిరైతులకు పిలుపునిచ్చారు. అధికారకార్యక్రమాలపై ఢిల్లీ వచ్చిన ఆయనఆదివారం విలేకరులతో మాట్లాడారు.
Comments
Story first published: Sunday, May 30, 2004, 23:53 [IST]