వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విసిపై దాడి: అసెంబ్లీలోదుమారం
ఈప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇరవైఆరు కోట్ల రూపాయలు ఖర్చవుతాయనిఆయన చెప్పారు. ఈ నిధులసమీకరణకు వివిధ ఆర్థిక సంస్థలతోప్రాథమిక చర్చలను ప్రారంభించినట్లుఆయన తెలిపారు. ఆర్థిక సంస్థల నుంచిప్రోత్సాహకరమైన ప్రతిస్పందనలభిస్తోందని ఆయన చెప్పారు.గతతెలుగుదేశం ప్రభుత్వం నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యంచేసిందని ఆయన విమర్శించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి తమప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి నిర్ణీతకాలవ్యవధిలో వాటిని పూర్తి చేస్తామనిఆయన అన్నారు.తెలుగుగంగ,వంశధార రెండో దశ, సోమశిలప్రాజెక్టులను వచ్చే రెండేళ్లలో పూర్తిచేస్తామని, మిగతా వాటిని వచ్చేఐదేళ్లలో పూర్తి చేస్తామని లక్ష్మయ్యచెప్పారు.
Comments
Story first published: Thursday, June 3, 2004, 23:53 [IST]