వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపిలో భారీసంస్థాగత మార్పులు
న్యూఢిల్లీ:లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బిజెపిసంస్థాగత మార్పులకు శ్రీకారంచుట్టింది. మాజీ కేంద్ర మంత్రులురాజ్నాథ్సింగ్, అరుణ్ జైట్లీలనుబిజెపి జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు ప్రధానకార్యదర్శులుగా నియమించారు.ఆదివారం పార్టీ ప్రక్షాళన జరిగింది.
Comments
Story first published: Sunday, June 6, 2004, 23:53 [IST]