వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణ
హైదరాబాద్: న్యాయమూర్తి ఆదేశంపైబాలకృష్ణను సోమవారం ఉదయం నిమ్స్కు తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. బాలకృష్ణ ఆరోగ్య నివేదికను కేర్ఆస్పత్రి వారు నిమ్స్కు సమర్పించారు. ఆయన ఆరోగ్యపరిస్ధితిపై మధ్యాహ్నం వరకు వైద్యనిపుణులు న్యాయస్ధానానికి తెలియజేసే అవకాశముంది.బాలకృష్ణను పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీలో ఉంచాలనిమెజిస్టేట్ ఆదేశించారు.
Comments
Story first published: Monday, June 7, 2004, 23:53 [IST]