వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతిప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన
న్యూఢిల్లీ/హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్నుపరిశీలిస్తామని రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్కలామ్ చెప్పారు. పార్లమెంటుఉభయసభలను ఉద్దేశించి ఆయనసోమవారం చేసిన ప్రసంగంలోతెలంగాణ డిమాండ్ ప్రస్తావించారు. ఈప్రస్తావన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఉద్యమంలో ఒక మైలురాయి అని తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్యస్) నాయకులుభావిస్తున్నారు.
Comments
Story first published: Monday, June 7, 2004, 23:53 [IST]