వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లారీ-సుమో ఢీ: మార్టూరు వద్ద
హైదరాబాద్: ప్రకాశం జిల్లామార్టూరు వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగినరోడ్డు ప్రమాదంలో పదిహేడు మంది మరణించారు. తిరుపతి నుంచివస్తున్న టాటా సుమోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో ఈఘోరప్రమాదం జరిగింది.
Comments
Story first published: Tuesday, June 8, 2004, 23:53 [IST]