వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రనుంచి రాజ్యసభకు జైరామ్ రమేష్
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ నుంచి జైరామ్రమేష్ను రాజ్యసభకు ఎంపికచేసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్కమిటీ ( ఎ ఐసిసి) నిర్ణయించింది. రాజ్యసభద్వైవార్షిక ఎన్నికలకు తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్శుక్రవారం విడుదల చేసింది.
Story first published: Friday, June 11, 2004, 23:53 [IST]