వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆంధ్రనుంచి రాజ్యసభకు జైరామ్‌ రమేష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ నుంచి జైరామ్‌రమేష్‌ను రాజ్యసభకు ఎంపికచేసుకోవాలని అఖిల భారత కాంగ్రెస్‌కమిటీ ( ఎ ఐసిసి) నిర్ణయించింది. రాజ్యసభద్వైవార్షిక ఎన్నికలకు తమ పార్టీఅభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్‌శుక్రవారం విడుదల చేసింది.

లోక్‌సభఎన్నికల్లో లాతూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయిన శివరాజ్‌పాటిల్‌, ఎ ఐసిసి ప్రధాన కార్యదర్శులుఅంబికా సోనీ, అస్కార్‌ ఫెర్నాండెజ్‌లపేర్లను రాజ్యసభ ఎన్నికలకుకాంగ్రెస్‌ ఖరారు చేసింది. విజయ్‌ దర్గా,బి.కె. హరిప్రసాద్‌లను కూడా తమఅభ్యర్థులుగా కాంగ్రెస్‌ ప్రకటించింది.లక్ష ద్వీప్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయినపి.యం. సయాద్‌ను ఢిల్లీ నుంచిరాజ్యసభకు పంపాలని కాంగ్రెస్‌నిర్ణయించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X