వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పిలవనిపేరంటానికి వెళ్ళనంటోన్న డీఎస్
హైదరాబాద్,న్యూఢిలీ:రాష్ట్ర కాంగ్రెస్లోరాజ్యసభ సీట్ల విషయంలో చిచ్చురేగుతోంది. కాంగ్రెస్ అధిష్టానంరాష్ట్రం నుంచి జైరామ్రమేష్ను బరిలోకి దింపడంతో ఉన్నఐదు సీట్లకై పోటీ తీవ్రమైంది. ఈనేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు వైపుఅందరి దృష్టి పడింది. కానీ డి.శ్రీనివాస్మాత్రం రాజ్యసభ సభ్యుల ఎంపికవిషయంలో తలదూర్చడం లేదు. అంతాఅధిష్టానమే చూసుకుంటుందనిఅంటున్నారు.
Comments
Story first published: Saturday, June 12, 2004, 23:53 [IST]