వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిలవనిపేరంటానికి వెళ్ళనంటోన్న డీఎస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌,న్యూఢిలీ:రాష్ట్ర కాంగ్రెస్‌లోరాజ్యసభ సీట్ల విషయంలో చిచ్చురేగుతోంది. కాంగ్రెస్‌ అధిష్టానంరాష్ట్రం నుంచి జైరామ్‌రమేష్‌ను బరిలోకి దింపడంతో ఉన్నఐదు సీట్లకై పోటీ తీవ్రమైంది. ఈనేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు వైపుఅందరి దృష్టి పడింది. కానీ డి.శ్రీనివాస్‌మాత్రం రాజ్యసభ సభ్యుల ఎంపికవిషయంలో తలదూర్చడం లేదు. అంతాఅధిష్టానమే చూసుకుంటుందనిఅంటున్నారు.

న్యూఢిల్లీవెళ్ళి రాజ్యసభకు పోటీ చేసే వారివిషయంలో చర్చ జరుపుతారా అనిడి.శ్రీనివాస్‌ను ప్రశ్నించగా, నన్నుపిలిస్తేనే వెళ్తా అని సమాధానమిచ్చారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోరావాలన్న కల నెరవెరింది కాబట్టి ఇకతాను పిలవని పేరంటాలకువెళ్ళనన్నారు. తన లక్ష్యంపూర్తయిందని చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X