వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రా, సిక్కులఊచకోత బాధాకరం: ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిలీ:ఇరవై ఏళ్ళ క్రితం సిక్కులకువ్యతిరేకంగా జరిగిన మారణకాండ,ఇటీవల గుజరాత్‌లో జరిగిన గోద్రా సంఘటనలుఅత్యంత బాధాకరమని ప్రధానమంత్రిమన్మోహన్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. అలాంటిదుర్ఘటనలు పునరావృతంకాకుండా చూసుకోవాలిసి ఉందని ప్రధాని అన్నారు.

గురుద్వారాలోశనివారంనాడు ప్రార్ధన చేసేందుకుసతీసమేతంగా వచ్చిన మన్మోహన్‌ సింగ్‌- సిక్కుల ఊచకోత వలన వారికి కలిగినవేదనను, వ్యధను అర్ధం చేసుకోగలనుఅని అన్నారు. ఇక ముందు అలాంటి సంఘటనలుఎప్పుడూ జరగకూడదని ఆయన అన్నారు.గుజరాత్‌లోజరిగిన మతకలహాల పట్ల కూడా ఆయన విచారంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురుగోవింద్‌ సూక్తులలోని కొన్నిటిని ఆయన ప్రస్తావిస్తూదేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడాతాను వెనుకాడబోనని అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X