వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గోద్రా, సిక్కులఊచకోత బాధాకరం: ప్రధాని
న్యూఢిలీ:ఇరవై ఏళ్ళ క్రితం సిక్కులకువ్యతిరేకంగా జరిగిన మారణకాండ,ఇటీవల గుజరాత్లో జరిగిన గోద్రా సంఘటనలుఅత్యంత బాధాకరమని ప్రధానమంత్రిమన్మోహన్సింగ్ వ్యాఖ్యానించారు. అలాంటిదుర్ఘటనలు పునరావృతంకాకుండా చూసుకోవాలిసి ఉందని ప్రధాని అన్నారు.
Comments
Story first published: Saturday, June 12, 2004, 23:53 [IST]