వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేంహిందూత్వను వదులుకోలేదు:వెంకయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:తమ పార్టీ హిందూత్వ సిద్ధాంతాన్నివదిలేసిందనే అభిప్రాయాన్ని ఓటర్లనుంచి, పార్టీ కార్యకర్తల నుంచితొలగించడానికి ప్రయత్నిస్తామనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)జాతీయాధ్యక్షుడు ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. తమపార్టీ తిరిగి ప్రాథమికాంశాల వైపు దృష్టిమళ్లిస్తుందని ఆయన ఆదివారంవిలేకరులతో చెప్పారు.

లోక్‌సభఎన్నికల్లో ఓటమికి గుజరాత్‌ హింసకారణం కాదని ఆయన అన్నారు. ఈరకంగా ఆయన మాజీ ప్రధాని అటల్‌ బిహారీవాజ్‌పేయి వ్యాఖ్యతో విభేదించారు. బిజెపితన సిద్ధాంతాలను వదులుకోలేదనిఆయన స్పష్టం చేశారు. హిందూత్వఎన్నికల అంశం కాదని, అది జీవనవిధానమని, అందుకు తాముగర్విస్తున్నామని,దురదృష్టవశాత్తు కొన్ని శక్తులుసంకుచిత రాజకీయ ప్రయోజనాల కోంసహిందూత్వను మతతత్వంగాచూపించే ప్రయత్నం చేస్తున్నాయనిఆయన అన్నారు.తమపార్టీ బూటకపు లౌకికవాదులకువ్యతిరేకంగా ప్రచారం ముమ్మరంచేస్తుందని, ఐక్య ప్రగతిశీల కూటమి గొడుగుకింద చేరినవారికి వ్యతిరేకంగాకూడా ప్రచారం ముమ్మరం చేస్తుందనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X