వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నలబైరెండు మంది మత్స్యకారులగల్లంతు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విజయనగరం జిల్లాకు చెందిన నలబైరెండు మంది ఆచూకీ తెలియడంలేదు. వీరు శనివారం బోట్లలోబంగాళాఖాతంలోకి వెళ్లారు.ఆదివారంనాటికి కూడా వారు తిరిగిరాకపోవడంతో వారి కుటుంబాలుకలవరం చెందుతున్నాయి.

మత్స్యకారులుఐదు బోట్లలో సముద్రంలోకి వెళ్లారు.వాటిలో ఇంధనం అయిపోయే ప్రమాదంకూడా ఉందని అంటున్నారు.మత్స్యకారుల కోసంహెలికాప్టర్లను రంగంలోకిదించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X