వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నలబైరెండు మంది మత్స్యకారులగల్లంతు
హైదరాబాద్:విజయనగరం జిల్లాకు చెందిన నలబైరెండు మంది ఆచూకీ తెలియడంలేదు. వీరు శనివారం బోట్లలోబంగాళాఖాతంలోకి వెళ్లారు.ఆదివారంనాటికి కూడా వారు తిరిగిరాకపోవడంతో వారి కుటుంబాలుకలవరం చెందుతున్నాయి.
Comments
Story first published: Sunday, June 13, 2004, 23:53 [IST]