వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అప్పులపైపోలీసులకు చెప్పండి: వైయస్
హైదరాబాద్:ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు పీడిస్తేపోలీసులకు ఫిర్యాదు చేయాలనిముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి రైతులకు సూచించారు.ఆయన రాజీవ్ పల్లెబాట యాత్రఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాచేవెళ్లలో ప్రారంభమైంది. ఈసందర్భంగా ఏర్పాటయిన బహిరంగసభలో మాట్లాడారు.
Comments
Story first published: Sunday, June 13, 2004, 23:53 [IST]