వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పులపైపోలీసులకు చెప్పండి: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులు పీడిస్తేపోలీసులకు ఫిర్యాదు చేయాలనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి రైతులకు సూచించారు.ఆయన రాజీవ్‌ పల్లెబాట యాత్రఆదివారంనాడు రంగారెడ్డి జిల్లాచేవెళ్లలో ప్రారంభమైంది. ఈసందర్భంగా ఏర్పాటయిన బహిరంగసభలో మాట్లాడారు.

మరోపంట చేతికి వచ్చే వరకు రుణాలుచెల్లించబోమని చెప్పాలని ఆయనరైతులను కోరారు. కొత్త రుణాలుఇప్పించే ఏర్పాటు చేస్తామని ఆయనచెప్పారు. రైతులు ధైర్యంవీడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.రైతులకు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికితమ ప్రభుత్వం ప్రాధాన్యంఇస్తుందని ఆయన చెప్పారు. రైతులమేలు కోసమే ఉచిత విద్యుత్‌ఇస్తున్నామని, వడ్డీ మాఫీ చేశామనిఆయన చెప్పారు. రైతులకు ఇంకాచేయాల్సింది ఎంతో ఉందని ఆయనఅన్నారు.కేంద్రంలోకూడా కాంగ్రెస్‌ ప్రభుత్వమేఉన్నందున ప్రజలకు ఇచ్చిన హామీలనుఅన్నింటినీ అమలు చేయడంసులభమవుతుందని ఆయనచెప్పారు. బయో కన్జర్వేషన్‌ చట్టంగురించి మరో పది రోజుల్లో ఒక నిర్ణయంతీసుకుంటామని ఆయన చెప్పారు.పెండింగ్‌ నీటి పారుదల ప్రాజెక్టులనుఅన్నింటినీ పూర్తి చేస్తామని ఆయనచెప్పారు. రైతు విప్లవం రావాలనిఆయన అభిప్రాయపడ్డారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X