వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘీ,విహెచ్‌, జానీ, రవిలకు రాజ్యసభ టికెట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకుపోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల పేర్లుఖరారయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిసోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలుసోనియా గాంధీని కలిసి ఈ పేర్లను ఖరారుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌నుంచి కాంగ్రెస్‌ తరఫునఆరుగురు రాజ్యసభకు పోటీచేయనున్నారు. ఎ ఐసిసి కార్యదర్శిజైరాం రమేష్‌, సీనియర్‌ రాష్ట్రనాయకులు వి. హనుమంతరావు,మల్లు రవి, మహ్మద్‌ జానీ, వార్తదినపత్రిక యజమాని గిరీష్‌ సంఘీ,సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు రాజ్యసభకు పోటీచేయనున్నారు.ముందుపి.యం. సయాద్‌ను రాష్ట్రం నుంచిరాజ్యసభకు పంపాలనినిర్ణయించినప్పటకీ మహ్మద్‌ జానీకిటికెట్‌ ఇవ్వాలనే ఉద్దేశంతో జైరాంరమేష్‌ పేరును ఖరారు చేసినట్లుతెలుస్తోంది. వి. హనుమంత రావు,మహ్మద్‌ జానీలకు లోక్‌సభ లేదాశాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేఅవకాశం రాకపోవడంతోరాజ్యసభకు వారిని నామినేట్‌ చేయాలనినిర్ణయించినట్లు చెబుతున్నారు. కాగాఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి వార్తదినపత్రిక అండగా నిలిచినందుకుగుర్తింపుగా సంఘీకి టికెట్‌ ఇచ్చినట్లుభావిస్తున్నారు. ఎన్నికల అవగాహనలోభాగంగా సిపియంకు ఒక సీటుకేటాయించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X