వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంఘీ,విహెచ్, జానీ, రవిలకు రాజ్యసభ టికెట్లు
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకుపోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లుఖరారయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిడాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డిసోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలుసోనియా గాంధీని కలిసి ఈ పేర్లను ఖరారుచేశారు.
Story first published: Monday, June 14, 2004, 23:53 [IST]