వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడీఉద్వాసనపై చర్చ జరగదు:వెంకయ్య
న్యూఢిల్లీ:గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడికి ఉద్వాసన పలికే ప్రసక్తి లేదనిభారతీయ జనతా పార్టీ (బిజెపి)అధ్యక్షుడు ఎం. వెంకయ్యనాయుడుస్పష్టం చేశారు. గుజరాత్నాయకత్వ మార్పుపై ఏ విధమైనప్రతిపాదనలు రాలేదని ఆయనసోమవారం విలేకరులతో అన్నారు.
Comments
Story first published: Monday, June 14, 2004, 23:53 [IST]