వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, ఆజాద్‌లతో వైఎస్‌ చర్చలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకోగానేరాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. రాజ్యసభఎన్నికలకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్ధులు, తెలంగాణరాష్ట్ర సమితికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం వంటిఅంశాలపై ఆయన ఆజాద్‌తో చర్చించినట్టు తెలిసింది.

ఆ తర్వాత ఆయనకాంగ్రె స్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడాసమావేశమై ఇవే విషయాలపై చర్చలు జరిపారు. ఈ నెల ఇరవైఒకటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నందున ఈ లోపేనలుగురైదుగురు తెలంగాణ రాష్ట్ర సమితిశాసనసభ్యులను మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశంఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X