వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సోనియా, ఆజాద్లతో వైఎస్ చర్చలు
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డి సోమవారం ఉదయం ఢిల్లీ చేరుకోగానేరాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్తో సమావేశమయ్యారు. రాజ్యసభఎన్నికలకు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్ధులు, తెలంగాణరాష్ట్ర సమితికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం వంటిఅంశాలపై ఆయన ఆజాద్తో చర్చించినట్టు తెలిసింది.
Comments
Story first published: Monday, June 14, 2004, 23:53 [IST]