వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడి హత్యకు వచ్చిన తీవ్రవాదులకాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: నలుగురులష్కర్‌-ఎ-తోయిబా టెర్రరిస్టులను గుజరాత్‌ పోలీసులుమంగళవారం ఉదయం కాల్చి చంపారు. గుజరాత్‌ముఖ్యమంత్రి నరేంద్రమోడీని చంపడానికి ఈ టెర్రరిస్టులువచ్చినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. కాల్పుల్లో మరణించిననలుగురిలో ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన వారని, ఒకరు మహిళఅని వారు తెలిపారు.

నరేంద్రమోడీని హతమార్చడానికినగరానికి లష్కర్‌-ఎ-తోయిబాతీవ్రవాదులు వచ్చారని ఇంటిలిజెన్స్‌ విభాగం సమాచారం అందించడంతోక్రైంబ్రాంచి పోలీసులు విమానాశ్రయంసమీపంలో ఒక వాహనాన్ని పట్టుకున్నారు. వెంటనే టెర్రరిస్టులుకాల్పులు జరుపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపి నలుగురుటెర్రరిస్టులను హతమార్చినట్టు నగర పోలీసు జాయింట్‌కమిషనర్‌ పిపి పాండే చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X