వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడి హత్యకు వచ్చిన తీవ్రవాదులకాల్చివేత
అహ్మదాబాద్: నలుగురులష్కర్-ఎ-తోయిబా టెర్రరిస్టులను గుజరాత్ పోలీసులుమంగళవారం ఉదయం కాల్చి చంపారు. గుజరాత్ముఖ్యమంత్రి నరేంద్రమోడీని చంపడానికి ఈ టెర్రరిస్టులువచ్చినట్టు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. కాల్పుల్లో మరణించిననలుగురిలో ఇద్దరు పాకిస్తాన్కు చెందిన వారని, ఒకరు మహిళఅని వారు తెలిపారు.
Comments
Story first published: Tuesday, June 15, 2004, 23:53 [IST]