వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహారాష్ట్రలో రైలు ప్రమాదం:

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:విప్లవ రచయితల సంఘం (విరసం)డిమాండ్లపై రెండు రోజుల్లో నిర్ణయంతీసుకుంటామని ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు.విరసం ప్రతినిధులువరవరరావు, రత్నమాలతదితరులు బుధవారంముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డినికలిశారు.

చర్చలవిషయంలో పీపుల్స్‌వార్‌ నక్సలైట్లుచేసిన ప్రకటనపై త్వరలో నిర్ణయంతీసుకుంటామని కూడా ముఖ్యమంత్రిచెప్పారు. నక్సలైట్లపై నిషేధంఎత్తేయాలని, కాల్పుల విరమణప్రకటించాలని, చర్చలకు తేదీలుప్రకటించాలని విరసం ప్రతినిధులుముఖ్యమంత్రిని కోరారు. ప్రజా కవులు,కళాకారులపై పెట్టిన కేసులనుఎత్తేయాలని కూడా వారు డిమాండ్‌చేశారు.ఇదిలావుంటే, నక్సలైట్ల ప్రకటనపైముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డితోచర్చించిన తర్వాతే నిర్ణయంతీసుకుంటామని హోం మంత్రి కె.జానారెడ్డి చెప్పారు. రచయితలు,కవులపై స్వేచ్ఛకు భంగంవాటిల్లకుండా చూస్తామని, వారిపైఅణచివేత చర్యలు ఉండవని ఆయనచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X