వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభకుఐదుగురు నామినేషన్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్రం నుంచి రాజ్యసభకుబుధవారం ఐదుగురు నామినేషన్లుదాఖలు చేశారు. రాష్ట్రం నుంచి ఏడురాజ్యసభ సీట్లకు పోటీ జరుగుతోంది.గురువారం నామినేషన్లస్వీకరణకు తుది గడువు.

కాంగ్రెస్‌అభ్యర్థులు జైరాం రమేష్‌, గిరీష్‌సంఘీ, జె.డి. శీలం, వి.హనుమంతరావు, తెలుగుదేశంఅభ్యర్థి సి. రామచంద్రయ్యగురువారం తమ నామినేషన్లనుశాసనసభ సచివాలయ కార్యదర్శికుల్జానంద్‌ సింగ్‌కు అందజేశారు.కాంగ్రెస్‌ అభ్యర్థి రషీద్‌ అల్వీ, సిపియంఅభ్యర్థి పి. మధు గురువారం తమనామినేషన్లను దాఖలు చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్‌కుపెట్టుబడులు వచ్చేందుకు తాను కృషిచేస్తానని ఎ ఐసిసి ఆర్థిక సలహాదారుజైరాం రమేష్‌ రాజ్యసభకునామినేషన్‌ వేసిన అనంతరంఅన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి,విద్యకు, మౌలిక వసతులకు తానుప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X