వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబాయిలోముఖ్యమంత్రి బిజీ

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి శుక్రవారంఉదయం ముంబాయికి చేరుకున్నారు.ఆయన ఇక్కడ పారిశ్రామికవేత్తలతోసమావేశమవుతున్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టవలసిందిగా ముంబాయి పారిశ్రామికవేత్తలను కోరడానికిముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిఇక్కడికి వచ్చారు. రిజర్వుబ్యాంకుగవర్నర్‌ను కూడా కలుసుకుని రైతులకు తక్కువ వడ్డీరేట్లకు రుణాలు ఇవ్వడానికి వీలుగాబ్యాంకింగ్‌ నియమనిబంధనలనుసవరించాలని ఆయన రిజర్వ్‌ బ్యాంక్‌గవర్నర్‌ను కోరుతారు.గురువారం మంత్రివర్గ సమావేశం జరిగిన అనంతరం ఆయనముంబాయి ప్రయాణం హడావుడిలో పడిపోయారు.మూతపడిన ప్రుడెన్షియల్‌, వాసవీఅర్బన్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకులడిపాజిట్‌దార్లకు న్యాయం చేకూర్చేవిషయాన్ని కూడా ఆయన రిజర్వ్‌ బ్యాంక్‌గవర్నర్‌తో చర్చించనున్నారు.రాజశేఖర్‌రెడ్డితో పాటు ఆర్థిక మంత్రి కె. రోశయ్య,భారీ పరిశ్రమల మంత్రి బొత్సాసత్యనారాయణ ఇక్కడికిచేరుకున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X