వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైఎస్ వైఖరి మారదా?: టిడిపి నాయకులు
న్యూఢిల్లీ: పెట్రోలు ధెరల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని శుక్రవారం వామపక్షాలు చేసిన డిమాండ్ను పెట్రోలియం మంత్రి మణిశంకర్ అయ్యర్ తోసిపుచ్చారు. పెట్రోలు తదితర వస్తువుల ధరలను ఉపసంహరించే ప్రసక్తే లేదని ప్రకటించారు. మా ప్రభుత్వం ఉపసంహరణ ప్రభుత్వం కాదు.
Comments
Story first published: Friday, June 18, 2004, 23:53 [IST]