వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్‌ వైఖరి మారదా?: టిడిపి నాయకులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు ధెరల పెంపును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని శుక్రవారం వామపక్షాలు చేసిన డిమాండ్‌ను పెట్రోలియం మంత్రి మణిశంకర్‌ అయ్యర్‌ తోసిపుచ్చారు. పెట్రోలు తదితర వస్తువుల ధరలను ఉపసంహరించే ప్రసక్తే లేదని ప్రకటించారు. మా ప్రభుత్వం ఉపసంహరణ ప్రభుత్వం కాదు.

ధరల పెరుగుదలకు నిర్ణయం తీసుకున్న తరువాత వాటి అమలు పైనే దృష్టి పెడుతుంది అన్నారు. తక్కువ స్థాయిలో పెట్రోలు ధరలను పెంచటం ద్వారా విమర్శకుల నోళ్ళను మూయించామని పేర్కొన్నారు. రాజకీయ ఒత్తిడులకు వామపక్షాలు తలొగ్గాయని వస్తున్న విమర్శలను సైతం తాను తేలిగ్గా తీసుకున్నట్లు విలేకరులతో అన్నారు. ముడి చమురు విధానంపై సమగ్ర సమీక్షను త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X