వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘీలపై చర్య తీసుకోవాలి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సిద్ధిపేట మాజీ ఎంపీ మల్యాల రాజయ్య, మరోమాజీ ఎంపీ చందూలాల్‌, మాజీ మంత్రి రాజేశంగౌడ్‌లతో సహా అనేక మంది తెలుగుదేశంపార్టీకి చెందిన కార్యకర్తలు శనివారంనాడుటి ఆర్‌ ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రంపై ప్రజలు స్పష్టమైనతీర్పు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీతెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తుండడంవల్ల తాము ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణరాష్ట్రసమితిలో చేరుతున్నామని మాజీఎంపీ రాజయ్య విలేకరులతో అన్నారు.

ఈవిలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ చందూలాల్‌,మాజీ మంత్రి రాజేశం గౌడ్‌, మాజీ ఎం ఎల్‌ ఎపి.సుభద్ర నగర కార్యదర్శి డి.మల్లప్పతదితరులు పాల్గొన్నారు. టిఆర్‌ ఎస్‌ రాష్ట్రప్రభుత్వంలోచేరిన తరువాత గురువారం తామంతాఆ పార్టీలో చేరుతున్నట్టు వారు చెప్పారు.ఇటీవల ఎన్నికలలో ప్రత్యేక తెలంగాణ కోసంప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని రాజయ్యపేర్కొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X