వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సంఘీలపై చర్య తీసుకోవాలి: చంద్రబాబు
హైదరాబాద్:సిద్ధిపేట మాజీ ఎంపీ మల్యాల రాజయ్య, మరోమాజీ ఎంపీ చందూలాల్, మాజీ మంత్రి రాజేశంగౌడ్లతో సహా అనేక మంది తెలుగుదేశంపార్టీకి చెందిన కార్యకర్తలు శనివారంనాడుటి ఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రంపై ప్రజలు స్పష్టమైనతీర్పు ఇచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీతెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తుండడంవల్ల తాము ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణరాష్ట్రసమితిలో చేరుతున్నామని మాజీఎంపీ రాజయ్య విలేకరులతో అన్నారు.
Comments
Story first published: Saturday, June 19, 2004, 23:53 [IST]