వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంఘీలపై చర్య తీసుకోవాలి: చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఈనెల ఇరవై ఒకటిన జరగవలసినమంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని తమ సూచన మేరకేముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఇరవై మూడుకు వాయిదావేశారని కేంద్రమంత్రి, టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడుచంద్రశేఖరరావు తెలిపారు.

ఇరవై ఒకటిన తాము మంత్రిపదవులు తీసుకుంటే కాంగ్రెస్‌ పొత్తు విచ్ఛిన్నమైపోతుందనిజ్యోతిష్యులు చెప్పారని ఆయన శనివారం ఇక్కడ వివరించారు. అడిగినశాఖల విషయంలో వివాదం కారణంగానే మంత్రివర్గ విస్తరణవాయిదా పడిందా అని ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని, ఎవరికి ఏశాఖలు కేటాయించాలన్నది ముఖ్యమంత్రికున్న ప్రత్యేకఅధికారమని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X