వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాలకృష్ణ కస్టడీ కేసు రేపటికి వాయిదా
హైదరాబాద్: మాజీ మంత్రి,తెలుగుదేశం నాయకురాలు పుష్పలీల గురువారం తెలంగాణరాష్ట్ర సమితిలో చేరారు. ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్మన్సుమతిరెడ్డి మూడు వందల మంది కార్యకర్తలతో టిఆర్ఎస్లోచేరారు. పదవుల కోసం తాను టిఆర్ఎస్లో చేరలేదనితెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్న ఏకైక ధ్యేయంతో చేరాననిపుష్పలీల తెలిపారు.
Comments
Story first published: Thursday, June 24, 2004, 23:53 [IST]