వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి కె.రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్‌పైప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు తీవ్రంగాధ్వజమెత్తారు. బడ్జెట్‌పై ఆయనశుక్రవారం శాసనసభలో చర్చనుప్రారంభించారు. బడ్జెట్‌నుఊహాజనితమైనదిగా ఆయనకొట్టిపారేశారు. బడ్జెట్‌లోఅవకాశవాద లెక్కలు ఇచ్చారని ఆయనవిమర్శించారు.

ఎన్నికలహామీలను కాంగ్రెస్‌ గాలికివదిలేస్తుందనడానికి ఈ బడ్జెట్‌నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్‌ఇచ్చిందనేది బడ్జెట్‌ను చూసినతర్వాత అర్థమవుతోందని ఆయనఅన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకునిధులు ఎక్కడి నుంచి తెస్తారోచెప్పలేదని ఆయన అన్నారు. ఈ బడ్జెట్‌ప్రజలకు ఏ విధంగాఉపయోగపడుతుందో చెప్పాలని ఆయనడిమాండ్‌ చేశారు.అనుత్పాదకవ్యయం తమ ప్రభుత్వ హయాంలోజరిగిందని తప్పుడు ప్రచారం చేస్తోందనిఆయన అన్నారు. తమ మీద కక్షతోమంచిని నాశనం చేయాలనుకుంటేఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తునాశనమవుతుందని ఆయనఅన్నారు. హామీలపై కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీసేరోజు వస్తుందని ఆయన ఆశాభావంవ్యక్తం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X