వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి
హైదరాబాద్:రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి కె.రోశయ్య ప్రతిపాదించిన బడ్జెట్పైప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు తీవ్రంగాధ్వజమెత్తారు. బడ్జెట్పై ఆయనశుక్రవారం శాసనసభలో చర్చనుప్రారంభించారు. బడ్జెట్నుఊహాజనితమైనదిగా ఆయనకొట్టిపారేశారు. బడ్జెట్లోఅవకాశవాద లెక్కలు ఇచ్చారని ఆయనవిమర్శించారు.
Comments
Story first published: Friday, June 25, 2004, 23:53 [IST]