వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై:మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిని పార్టీలోపక్కన పెట్టే ప్రసక్తి లేదని భారతీయజనతా పార్టీ (బిజెపి) జాతీయాధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. వాజ్‌పేయి పార్టీలో అతి పెద్దనాయకుడని, వాజ్‌పేయిని పక్కన పెట్టేఆలోచన పార్టీవారికెవరికీ రాదనిఆయన శుక్రవారం విలేకరులతోఅన్నారు.

వాజ్‌పేయిసన్యాసం తీసుకోవాలని విశ్వ హిందూపరిషత్‌ నాయకుడు ఆచార్య గిరిరాజ్‌కిశోర్‌ ప్రకటన చేయడం పట్ల ఆయనఆగ్రహం వ్యక్తం చేశారు. వాజ్‌పేయికివ్యతిరేకంగా ప్రకటన చేస్తేపార్టీవారికి ఆగ్రహంతెప్పించినవారవుతారని ఆయనఅన్నారు. గుజరాత్‌ ముఖ్యమంత్రినరేంద్ర మోడిని తప్పించేప్రతిపాదన ఏదీ లేదని ఆయన స్పష్టంచేశారు.మిమ్మల్నితప్పిస్తారా అని విలేకరులు అడిగితేభవిష్యత్తులో ఏమవుతుందనేదిఎవరూ చెప్పలేరని ఆయనసమాధానమిచ్చారు. గుజరాత్‌ మాజీముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌బహిరంగ విమర్శలు చేయడంక్రమశిక్షణా రాహిత్యమని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X