వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెరుగుపడ్డబెల్లంకొండ, చౌదరిల పరిస్థితి
అనంతపురంజిల్లాలో శుక్రవారం తెలుగుదేశం పార్టీకార్యకర్త ఒకరు హత్యకుగురయ్యాడు. ఎన్నికల ఫలితాలువెలువడిన అనంతరం ఇప్పటివరకు అనంతపురం జిల్లాలోచెలరేగిన రాజకీయ కక్షలకుఐదుగురు బలయ్యారు. వ్యక్తిగతకక్షలతో జరిగిన హత్యలకు మీడియారాజకీయ రంగు పులుముతోందనిదివాకర్ రెడ్డి విమర్శించారు.అనంతపురం జిల్లాలో జరిగినవి రాజకీయహత్యలు కావని ఆయన అన్నారు. మీడియావాస్తవాలను తెలియజేయాలని, ఆవిధమైన పాత్రను మీడియా విస్మరించిహత్యలకు రాజకీయ రంగుపులుముతోందని ఆయన అన్నారు.హత్యలనురాజకీయ నాయకులెవరూప్రోత్సహించడం లేదని, ఇటువంటిసంఘటనల్లో దోషులకు శిక్షపడాల్సిందేనని ఆయన అన్నారు. గట్టుతగాదాల వల్ల, తదితర చిన్న చిన్నవ్యక్తిగత తగాదాల వల్ల ఆ హత్యలుజరిగాయని ఆయన అన్నారు.
Comments
Story first published: Friday, June 25, 2004, 23:53 [IST]